పెళ్లకూరు మండలం పాలచ్చూరులో ధాన్యం ధరల్లో దోపిడీపై విస్మయం వ్యక్తం చేసిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యక్తం చేశరు..
సూళ్లూరుపేట టీడీపీ ఇన్ చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, తిరుపతి పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి, ముప్పాళ్ల విజేత తదితరులతో కలిసి పర్యటన
ఆరుగాలం కష్టపడి పండ పండించిన రైతుకు దక్కతున్న ధరలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన టీడీపీ నేతలు
నాయుడు పేట మండలం మేనకూరులో తలుపులు తెరచుకోని రైతు భరోసా కేంద్రం