16-3-22 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ,కావలిలో శ్రీ పొట్టి శ్రీరాములు 121వ జయంతి వేడుకలను రాజకీయ పార్టీలకు అతీతంగా వై ఎస్ ఆర్ సి పి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలుఘనంగా నివాళులర్పించారు, ఆంధ్ర రాష్ట్ర అవతరణకుతెలుగు రాష్ట్ర ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది వక్తలు కొనియాడారు